భారతదేశం, ఫిబ్రవరి 15 -- ఫిబ్రవరి 15 ఆదివారం సిద్దిపేట జిల్లా చిన్నకోడూర్ మండలంలోని గ్రామాల్లో పులి పగ్ గుర్తులు కనిపించడంతో గ్రామస్తుల్లో భయాందోళనలు నెలకొన్నాయి. ఉదయం విఠలాపూర్ గ్రామ శివార్లలో ఒక స్థానిక రైతు ఆ పగ్ గుర్తులను చూసి అటవీ అధికారులకు సమాచారం అందించాడు. ఈ పగ్ గుర్తులు అడవికి దాదాపు కిలోమీటర్ల దూరంలో ఉంది. రైతులు రాత్రిపూట బయటకు వెళ్లకుండా అప్రమత్తంగా ఉండాలని అధికారులు కోరుతున్నారు.
గత వారం సిద్దిపేట జిల్లాలోని కోహెడ మండలంలో ఐదు పశువులను చంపింది పులి. అంతకు ముందు జనగాం ప్రాంతంలో రెండు గొర్రెలను చంపినట్లు అధికారులు తెలిపారు. ఈ పులిని పట్టుకోవడానికి అటవీ శాఖ గత రెండు నెలలుగా ప్రయత్నిస్తోంది.
రెండు నెలలకు పైగా ఉత్తర తెలంగాణలోని పలు గ్రామాలకు, అలాగే తెలంగాణ అటవీ శాఖ అధికారులకు కంటిమీద కునుకు లేకుండా చేస్తోంది ఆ పులి. అయితే ఇది మహ...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.