భారతదేశం, జనవరి 6 -- సింగరేణి కార్మికుల సంక్షేమానికి ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తుందని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క చెప్పారు. సింగరేణిపై శాసనసభలో సభ్యులు అడిగిన ప్రశ్నలకు భట్టి సమాధానం ఇచ్చారు. 75 రోజుల్లో గోదావరిఖనిలో క్యాత్ ల్యాబ్ ఏర్పాటు చేస్తామని వెల్లడించారు.
సింగరేణి కార్మికుల ఆరోగ్య సంరక్షణ, సంక్షేమ చర్యలకు సంబంధించి ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క శాసనసభలో కీలక ప్రకటన చేశారు. సభలో సభ్యులు లేవనెత్తిన ప్రశ్నలకు సమాధానమిస్తూ, సింగరేణి ఆసుపత్రులలో ఖాళీగా ఉన్న వైద్యులు, సిబ్బంది పోస్టులన్నింటినీ మార్చి నాటికి భర్తీ చేస్తామని అన్నారు. సింగరేణి కార్మికుల సంక్షేమానికి ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని స్పష్టం చేశారు.
సింగరేణి ప్రాంతాల్లో వైద్య సదుపాయాలను బలోపేతం చేయడానికి ప్రభుత్వం గట్టి చర్యలు తీసుకుంటోందని డిప్యూటీ సీఎం అన్నారు. 3...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.