భారతదేశం, సెప్టెంబర్ 11 -- తెల్ల కాగితాలపై రాసుకున్న భూముల కొనుగోళ్ల ఒప్పందాలు(సాదాబైనామా) క్రమబద్ధీకరణకు తెలంగాణ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ మేరకు నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనితో సుమారు 9 లక్షలకుపైగా రైతులకు ప్రయోజనం కలగనుంది. 12-10-2020 నుంచి 10-11-2020 వరకు దరఖాస్తు చేసుకున్న సాదాబైనామ భూముల క్రమబద్ధీకరణ జరగనుంది.
2020 ఆర్వో చట్టంలో క్రమబద్ధీకరణకు సెక్షన్లు లేకపోవడంతో గతంలో ఈ ప్రక్రియను న్యాయస్థానం నిలిపివేసిన విషయం తెలిసిందే. అయితే సాదాబైనామాల క్రమబద్ధీకరణపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇప్పటికే పలుసార్లు ప్రకటనలు చేశారు. న్యాయస్థానంలో ఉన్న వివాద పరిష్కారానికి సంబంధించి చర్యలు తీసుకున్నారు. తాజాగా హైకోర్టు సాదాబైనామా రైతలకు 13-బి ప్రొసీడింగ్స్ జారి చేసేందుకు అనుమతి ఇచ్చింది.
ఈ పథకం కిందట గరిష్టంగా 5 ఎకరాల వరకు కేవలం కాగితాల...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.