భారతదేశం, ఆగస్టు 23 -- ధర్మస్థల 'సామూహిక ఖననం' కేసు ఊహించని మలుపు తిరిగింది! కర్ణాటకలోని ఒక గ్రామంలో సామూహిక అత్యాచారాలు, హత్యలు జరిగాయని ఆరోపించిన ఫిర్యాదుదారుడిని పోలీసులు అరెస్టు చేశారు. అంతేకాదు, గతంలో తన కూతురు అదృశ్యమైందని వాగ్మూలం ఇచ్చిన ఓ మహిళ, ఇప్పుడు తన మాటలను వెనక్కి తీసుకుంది!
ఇంతకాలం తన గుర్తింపును దాచుకోవడానికి ముసుగు వేసుకుని ఉన్న ఆ ఫిర్యాదుదారుడి పేరును పోలీసులు తొలిసారిగా వెల్లడించారు. అతని పేరు సీఎన్ చిన్నయ్య అలియాస్ చెన్న.
ధర్మస్థల సామూహిక హత్యలు, ఖననాల కేసులో తాను ఒక 'విజిల్బ్లోయర్' (సమాచారం లీక్ చేసే వ్యక్తి) అని చెన్న చెప్పుకున్నాడు. తన ప్రాణాలకు రక్షణ కల్పించాలని కూడా కోరాడు.
అయితే, ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) అధికారులు అతన్ని చాలా గంటల పాటు విచారించారు. అతని ఆరోపణలు అబద్ధమని, కల్పితమని తేలడంతో పోలీసులు చెన్...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.