భారతదేశం, జూలై 1 -- ్రీశైలం ప్రాజెక్టు కుడి, ఎడమ జలవిద్యుత్ కేంద్రాల వద్ద విద్యుత్ ఉత్పత్తి మెుదలైంది. నాగార్జున సాగర్ ఆనకట్టకు 58,750 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తూ విద్యుత్ ఉత్పత్తి జరుగుతోంది. జూరాల ఎగువ పరివాహక ప్రాంతం నుండి జలాశయానికి 1,00085 క్యూసెక్కుల వరద నీరు గణనీయంగా వస్తోంది. మంగళవారం ఉదయం 6 గంటల నాటికి, శ్రీశైలం వద్ద నీటి మట్టం 874.30 అడుగులుగా నమోదైంది, నీటి నిల్వ స్థాయిలు 160.52 టీఎంసీలుగా ఉన్నాయి.
మరోవైపు ఆంధ్రప్రదేశ్లో ప్రధానంగా మేఘావృతమైన రోజు ఉండనుంది. ఉదయం నుండి సాయంత్రం వరకు ఉత్తర ఆంధ్ర, కోస్తా ఆంధ్ర అంతటా తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు కురుస్తాయి. కొన్ని ప్రాంతాలలో భారీ వర్షాలు కూడా పడవచ్చు. ఉత్తర ఆంధ్ర అంతటా గాలులు వీస్తున్నాయి. ఇది వాతావరణ మార్పులకు కారణంగా ఉంది. ఇతర ప్రాంతాలలో వర్షాలు కురుస్తాయని అంచనా వేసిన ద...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.