Hyderabad, జూలై 9 -- పూర్వం ఒకసారి శ్రీకృష్ణుడి దేవేరులు, రుక్మిణి, సత్యభామ మొదలైనవారు రాధారాణి వద్దకు వచ్చి, బృందావనంలో బాలకృష్ణుడి లీలలను వివరించమని కోరారు. రాధారాణి వారికి వివరిస్తూ ఉన్న సమయంలో, అటుగా వెళ్తున్న శ్రీకృష్ణుడు, బలరాముడు, సుభద్రలు తలుపువద్ద నిలబడి వినసాగారు. ఈ సమయంలో అక్కడకు చేరిన నారదమహర్షి, "మీరు అలాగే ఉండండి," అని కోరాడు. నారదుడి కోరిక మేరకు వారు ఈ క్షేత్రంలో కొలువుదీరినట్లు చెబుతారు. అంతేకాకుండా, ఇక్కడ దేవతామూర్తులను సృష్టికర్త బ్రహ్మ దేవుడు ప్రతిష్ఠించినట్లు పురాణాలు వెల్లడిస్తున్నాయి అని ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, పంచాంగకర్త, బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ తెలిపారు.
పూర్వం ఈ ప్రాంతానికి 'ఉత్కళ' రాజ్యం అని పేరు. ఈ రాజ్య పాలకుడు ఇంద్రద్యుమ్నుడు. దైవభక్తిపరాయణుడు అయిన ఇంద్రద్యుమ్నుడికి ఒక కోరిక ఉండేది. ఒక ఆలయ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.