భారతదేశం, నవంబర్ 27 -- క్రికెటర్ స్మృతి మంధాన, సంగీత దర్శకుడు పలాష్ ముచ్చల్ వివాహం వాయిదా పడటం, ఆ తర్వాత పలాష్పై వచ్చిన 'మోసం' ఆరోపణల నేపథ్యంలో ఆర్జే మహ్వష్ చేసిన జోక్ సోషల్ మీడియాలో పెద్ద దుమారం రేపింది. కొందరు ఈ వ్యాఖ్యను హాస్యాస్పదంగా భావించినప్పటికీ, చాలా మంది దీనిని పూర్తిగా సెన్స్ లేని పనిగా ఖండించారు.
బుధవారం (నవంబర్ 26) ఆర్జే మహ్వష్ తన ఇన్స్టాగ్రామ్లో ఒక వీడియోను పంచుకుంది. ఈ వీడియోలో ఆమె పలాష్పై వస్తున్న మోసం ఆరోపణలను దృష్టిలో పెట్టుకొని చురకలు అంటించింది. స్మృతి తండ్రి ఆరోగ్య సమస్యల కారణంగా వీరి వివాహం వాయిదా పడినప్పటి నుండి పలాష్.. స్మృతిని మోసం చేశాడనే పుకార్లతో సోషల్ మీడియా హోరెత్తుతోంది. మహ్వష్ తన వీడియోలో మాట్లాడుతూ.. "మగవారు చాలా గొప్పవాళ్లు.. ఎప్పుడు అడిగినా సింగిల్గానే ఉంటారు" అని అనడం విశేషం.
"చూడండి భయ్యా.. నిజం...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.