భారతదేశం, సెప్టెంబర్ 30 -- స్టాక్ మార్కెట్లో లిస్టింగ్ రోజున శేషసాయి టెక్నాలజీస్ షేరు నిరాడంబరంగానే ప్రారంభమైంది. సెప్టెంబర్ 30న జరిగిన ఈ లిస్టింగ్లో, కంపెనీ షేర్ ధర నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ (NSE) లో ఇష్యూ ధర రూ. 423 కంటే కేవలం 2.13 శాతం ప్రీమియంతో రూ. 432 వద్ద నమోదైంది. అదే సమయంలో, బాంబే స్టాక్ ఎక్స్ఛేంజ్ (BSE) లో మాత్రం కాస్త మెరుగ్గా 3.07 శాతం ప్రీమియంతో రూ. 436 వద్ద లిస్ట్ అయింది.
ఐపీఓకు అనూహ్యమైన స్పందన లభించిన నేపథ్యంలో, లిస్టింగ్ మరింత దూకుడుగా ఉంటుందని ఆశించిన ఇన్వెస్టర్లకు ఈ 'మ్యూటెడ్ డెబ్యూ' కొంత నిరాశ కలిగించిందనే చెప్పాలి.
లిస్టింగ్కు ముందు, గ్రే మార్కెట్ ప్రీమియం (GMP) ద్వారా ఇన్వెస్టర్లలో ఉత్సాహం కనిపించింది. జీఎంపీ ఆ సమయంలో షేరుకు రూ. 40 గా ఉంది. దీని ప్రకారం, షేరు సుమారు రూ. 463 వద్ద లిస్ట్ అవుతుందని, అంటే ఇష్యూ ధరపై ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.