భారతదేశం, నవంబర్ 12 -- రామ్ గోపాల్ వర్మ సృష్టించిన ఐకానిక్ చిత్రం 'శివ' (1989) నవంబర్ 14న థియేటర్లలో మళ్లీ విడుదలయ్యేందుకు సిద్ధమైంది. నాగార్జున, అమల అక్కినేని, రఘువరన్ నటించిన ఈ క్లాసిక్ చిత్రాన్ని రీమాస్టర్ చేసి విడుదల చేస్తున్నారు. సినిమా విడుదలకు ముందు ప్రెస్తో మాట్లాడిన నాగార్జునను.. ఈ సినిమా రీమేక్లో తన కుమారులు నాగ చైతన్య లేదా అఖిల్ అక్కినేని నటిస్తారా అని అడగ్గా, ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు.
'శివ' లాంటి అద్భుతమైన సినిమాను అందించినందుకు ఆర్జీవీకి నాగార్జున కృతజ్ఞతలు తెలిపారు. ఆయన మాట్లాడుతూ "కొన్ని రోజుల క్రితం నేను మళ్లీ 'శివ' చూసినప్పుడు అదొక కొత్త సినిమా చూస్తున్న అనుభూతి కలిగింది. అది నిజంగా జీవితంలో ఒక్కసారి మాత్రమే వచ్చే అనుభవం" అని నాగార్జున అన్నారు. 'శివ'లో తనను మొదటిసారి చూసినప్పుడు తన తండ్రి ఎలా స్పందించారో కూడా ఆయన గుర...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.