భారతదేశం, నవంబర్ 4 -- వచ్చే ఫిబ్రవరిలో వైజాగ్ మూడు ప్రధాన అంతర్జాతీయ మారిటైమ్ ఈవెంట్స్ ఆతిథ్యం ఇవ్వనుంది. అవి అంతర్జాతీయ నౌకాదళ సమీక్ష 2026, ఎక్సైజ్ మిలాన్ 2026, ఫిబ్రవరి 15 నుండి 25 వరకు జరిగే హిందూ మహాసముద్ర నావికా సింపోజియం కాన్క్లేవ్ ఆఫ్ చీఫ్స్. భారతదేశం ఈ ప్రధాన సముద్ర కార్యక్రమాలను ఒకేసారి నిర్వహించడం ఇదే మొదటిసారి.
'ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ సంవత్సరం ప్రకటించిన Mahasagar(mutual and holistic advancement for security and growth across regions) దార్శనికతను సాకారం చేయడమే ఈ కార్యక్రమం లక్ష్యం.' అని తూర్పు నావికాదళం ఒక ప్రకటనలో తెలిపింది.
భారతదేశ తూర్పు సముద్ర ద్వారం, తూర్పు నావికా కమాండ్కు నిలయం వద్ద జరిగే ఈ చారిత్రాత్మక సమావేశంలో పాల్గొనడానికి ప్రపంచవ్యాప్తంగా ఉన్న నావికాదళాలకు ఆహ్వానాలు పంపారు. ఈ కార్యక్రమంలో రాష్ట్రపతి ద్రౌపది...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.