భారతదేశం, జనవరి 7 -- వెనిజులా అధ్యక్షుడు నికోలస్ మదురోను అమెరికా దళాలు అదుపులోకి తీసుకున్న కొద్దిరోజులకే, ఆ దేశ చమురు నిల్వలపై అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తన వ్యూహాన్ని బయటపెట్టారు. వెనిజులా నుంచి సుమారు 50 మిలియన్ బారెళ్ల నాణ్యమైన చమురును సేకరించి, అంతర్జాతీయ మార్కెట్ ధరలకు విక్రయించనున్నట్లు ఆయన వెల్లడించారు.
మంగళవారం తన సోషల్ మీడియా ప్లాట్ఫామ్ 'ట్రూత్ సోషల్' వేదికగా ట్రంప్ ఈ సంచలన ప్రకటన చేశారు. వెనిజులాలోని ప్రస్తుత తాత్కాలిక యంత్రాంగం ఈ చమురును అమెరికాకు అప్పగిస్తుందని ఆయన తెలిపారు.
"వెనిజులాలోని తాత్కాలిక అధికారులు 30 నుంచి 50 మిలియన్ బారెళ్ల అత్యంత నాణ్యమైన చమురును అమెరికాకు అప్పగిస్తున్నారని చెప్పడానికి నేను సంతోషిస్తున్నాను" అని ట్రంప్ తన పోస్ట్లో పేర్కొన్నారు. రాయిటర్స్ నివేదిక ప్రకారం, ఈ చమురు విలువ సుమారు 2 బిలియన్ డాలర్లు ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.