భారతదేశం, డిసెంబర్ 10 -- భారతదేశంలో వెండి ధరలు బుధవారం చారిత్రక గరిష్ఠ స్థాయికి చేరుకున్నాయి. పెట్టుబడిదారుల నుంచి బలమైన డిమాండ్, ముఖ్యంగా యుఎస్ ఫెడరల్ రిజర్వ్ (US Fed) వడ్డీ రేటును తగ్గిస్తుందనే అంచనాలు ఈ పెరుగుదలకు ప్రధాన కారణమయ్యాయి.
మల్టీ కమోడిటీ ఎక్స్ఛేంజ్ (MCX)లో మార్చి డెలివరీ కోసం వెండి ఫ్యూచర్స్ ధర ఏకంగా కిలోగ్రాముకు రూ. 3,736 (1.98 శాతం) పెరిగి, రూ. 1,91,800కి చేరుకుంది. అంతకుముందు సెషన్లో సరఫరా కొరత కారణంగా కిలో వెండి ధర రూ. 6,923 (3.80 శాతం) పెరిగి రూ. 1,88,665గా నమోదైంది.
వెండి ధరలు పరుగులు పెడుతుంటే, ఫిబ్రవరి డెలివరీ కోసం గోల్డ్ ఫ్యూచర్స్ ధర స్వల్పంగా రూ. 173 (0.13 శాతం) పెరిగి 10 గ్రాములకు రూ. 1,30,280కి చేరుకుంది.
మరోవైపు, ప్రపంచవ్యాప్తంగా ఉన్న సెంట్రల్ బ్యాంకులు బంగారాన్ని నికర కొనుగోలుదారులుగా కొనసాగుతున్నాయి. చైనా స...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.