భారతదేశం, నవంబర్ 7 -- భారతదేశంలో పౌల్ట్రీ, జంతు ఆరోగ్య రంగాలలో కీలక పాత్ర పోషిస్తున్న వెంకీస్ (ఇండియా) లిమిటెడ్ తన తాజా ఆర్థిక ఫలితాలను (Q2 Results) ప్రకటించింది. సెప్టెంబర్ 30, 2025 తో ముగిసిన త్రైమాసికంలో కంపెనీ నష్టాన్ని నమోదు చేసింది.
ఎక్స్ఛేంజ్ ఫైలింగ్ ప్రకారం, ఈ త్రైమాసికంలో కంపెనీ రూ. 2,653 లక్షల (దాదాపు రూ. 27 కోట్ల) నికర నష్టాన్ని చవిచూసింది. గత ఆర్థిక సంవత్సరం ఇదే కాలంలో నివేదించిన రూ. 776 లక్షల లాభంతో పోలిస్తే ఇది అత్యంత భారీ పతనం.
వెంకీస్ సంస్థకు ఈ ఆర్థిక నష్టం రావడానికి ప్రధానంగా పౌల్ట్రీ విభాగంలో నెలకొన్న పలు మార్కెట్ సవాళ్లు కారణమని కంపెనీ పేర్కొంది.
తక్కువ రాబడులు: రోజు వయస్సు గల కోడి పిల్లల (day-old chicks), పెరిగిన కోళ్ల (grown-up birds) అమ్మకాలపై మార్కెట్లో తక్కువ రాబడులు (lower realisations) రావడం ప్రతికూల ప్రభావం ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.