భారతదేశం, సెప్టెంబర్ 24 -- మోటార్సైకిల్ సంస్థలకు ధీటుగా స్కూటర్ల విభాగంలో కూడా స్పోర్టీ మోడళ్లకు మంచి డిమాండ్ పెరుగుతోంది. ఈ ట్రెండ్ను దృష్టిలో ఉంచుకుని మోటోహాస్ (Motohaus) సంస్థ రేపు, అంటే సెప్టెంబర్ 25, 2025న, భారతదేశంలో కొత్త వీఎల్ఎఫ్ మాబ్స్టర్ (VLF Mobster) స్కూటర్ను లాంచ్ చేయనుంది. ఎలక్ట్రిక్ స్కూటర్ 'టెన్నిస్' తర్వాత వీఎల్ఎఫ్ సంస్థ నుంచి వస్తున్న తొలి పెట్రోల్ స్కూటర్ ఇదే.
మోటోహాస్ అనేది ఇటాలియన్ సంస్థ వీఎల్ఎఫ్, ఇండియన్ కంపెనీ కేఏడబ్ల్యూ వెలోస్ మోటార్స్ (KVM)ల భాగస్వామ్యం. కొత్తగా రాబోయే వీఎల్ఎఫ్ మాబ్స్టర్ స్కూటర్ను మహారాష్ట్రలోని కొల్హాపూర్లో ఉన్న కేవీఎం ప్లాంట్లో తయారు చేయనున్నారు.
వీఎల్ఎఫ్ మాబ్స్టర్ స్కూటర్ను ప్రముఖ ఇటాలియన్ డిజైనర్ అలెశాండ్రో టార్టారిని రూపొందించారు. స్కూటర్ డిజైన్ స్ట్రీట్ఫైటర్ మోటార్సైకిళ్లన...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.