భారతదేశం, డిసెంబర్ 7 -- అందమైన ప్రకృతి అందాలకు కేరాఫ్ అయిన అరకును చూడాలనుకుంటున్నారా..? అయితే మీకోసమ విశాఖపట్నం నుంచి ఓ టూర్ ప్యాకేజీ అందుబాటులోకి రానుంది. బడ్జెట్ ధరలోనే ఈ ప్యాకేజీని ఆపరేట్ చేసేందుకు ఐఆర్సీటీసీ టూరిజం సిద్దమైంది.
IRCTC టూరిజం.. 'విశాఖపట్నం - అరకు రైల్ కమ్ రోడ్ ప్యాకేజీ' పేరుతో ఈ ప్యాకేజీని ఆపరేట్ చేస్తోంది. ఈ టూర్ ప్యాకేజీ 12 డిసెంబర్, 2025వ తేదీన అందుబాటులో ఉంది. ఈ తేదీ మిస్ అయితే మరో తేదీలో ప్లాన్ చేసుకోవచ్చు. ఈ వివరాలను ఐఆర్సీటీసీ టూరిజం వెబ్ సైట్ లో చెక్ చేసుకోవాలి.
ఈ టూర్ ప్యాకేజీ ధరలు చూస్తే.. కంఫర్ట్ క్లాస్ లో సింగిల్ ఆక్యుపెన్సీకి రూ. 20035, డబుల్ అక్యుపెన్సీకి రూ. 10860,ట్రిపుల్ అక్యుపెన్సీకి రూ. 8450గా నిర్ణయించారు. చిన్నారులకు వేర్వురు ధరలుంటాయి. https://www.irctctourism.com/ వెబ్ సైట్ లోకి వెళ్లి ధరలకు సంబం...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.