భారతదేశం, జూన్ 16 -- అంతర్జాతీయ యోగా దినోత్సవం (IDY) పది సంవత్సరాలు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా, ఈ ఏడాది (11వ ఎడిషన్) జాతీయ స్థాయిలో వేడుకలకు ఆతిథ్యం ఇవ్వనున్న విశాఖపట్నం నగరం ముస్తాబవుతోంది. ఆయుష్ మంత్రిత్వ శాఖ, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉన్నతాధికారులు కలిసి ఇక్కడ కీలక సమీక్షా సమావేశాన్ని నిర్వహించడంతో పాటు, ఏర్పాట్లను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఈ మేరకు ఆయుష్ మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది.
ప్రధానమంత్రి పిలుపు మేరకు దేశవ్యాప్తంగా యోగాను ప్రజలందరికీ చేరువ చేయాలనే లక్ష్యంతో ఏర్పాట్లు ఊపందుకున్నాయి. ఈ నేపథ్యంలోనే ఈ సమీక్ష జరిగింది.
ఆయుష్ మంత్రిత్వ శాఖ కార్యదర్శి వైద్య రాజేష్ కోటేచా, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కే. విజయానంద్ ఈ క్షేత్రస్థాయి పరిశీలన, సమీక్షకు నాయకత్వం వహించారు. వీరితో పాటు ఆయుష్ మంత్రిత్వ శాఖ జాయి...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.