భారతదేశం, మార్చి 27 -- న్యూఢిల్లీ: అధిక విమాన ఛార్జీలపై ఎంపీలు ఆందోళన వ్యక్తం చేసిన నేపథ్యంలో లోక్ సభ స్పీకర్ ఓం బిర్లా గురువారం ఈ అంశంపై సభలో అరగంట చర్చ నిర్వహించనున్నారు. ఉడాన్ పథకం కింద చౌక విమాన ప్రయాణం అంశంపై ప్రశ్నోత్తరాల సమయంలో అనుబంధ ప్రశ్నలు అడిగారు. చాలా మంది ఎంపీలు ఈ అంశంపై అనుబంధ ప్రశ్నలు వేయాలనుకున్నారు. దీనిపై లోక్ సభ స్పీకర్ ఓం బిర్లా స్పందిస్తూ.. 'చాలా మంది సభ్యులు ఈ అంశంపై అనుబంధ ప్రశ్నలు అడగాలనుకుంటున్నారు. దీనిపై ఏదో ఒక రోజు సభలో అరగంట చర్చ జరుపుతాను..' అని పేర్కొన్నారు.
శుక్రవారం ఇదే అంశంపై సభలో ప్రైవేట్ మెంబర్ బిల్లుపై కూడా చర్చిస్తామని, ఈ సమయంలో సభ్యులందరూ హాజరవుతారని ఆయన చెప్పారు. సభ్యుల ప్రశ్నలకు పౌరవిమానయాన శాఖ మంత్రి కె.రామ్మోహన్ నాయుడు చక్కగా సమాధానమిచ్చారని బిర్లా తెలిపారు.
ప్రశ్నోత్తరాల సమయంలో భారత్ ఆదివాసీ ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.