భారతదేశం, ఆగస్టు 26 -- అమరావతి: రాష్ట్రంలోని వినాయక మండపాలకు ఉచిత విద్యుత్ సరఫరా చేయడానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రూ. 25 కోట్లను కేటాయించిందని ఇంధన శాఖ మంత్రి గుమ్మడి రవి కుమార్ తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 15,000 మండపాలకు ఈ ఉచిత విద్యుత్ సౌకర్యం వర్తిస్తుందని ఆయన వెల్లడించారు.
వినాయక చవితి ఉత్సవాల సందర్భంగా ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఆధ్యాత్మిక కార్యక్రమాలు సాగేలా చర్యలు తీసుకుంటున్నామని మంత్రి తెలిపారు. 'కూటమి ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 15,000 వినాయక మండపాలకు ఉచిత విద్యుత్ అందించడానికి ప్రత్యేకంగా రూ. 25 కోట్లు కేటాయించింది" అని పేర్కొన్నారు.
ఈ సందర్భంగా మంత్రి మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్సీపీ అధినేత వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డి పాలనపై తీవ్ర విమర్శలు చేశారు. 2019 నుంచి 2024 వరకు వైఎస్సార్సీపీ ప్రభుత్వం రాష్ట్రాన్ని భారీ ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.