భారతదేశం, ఆగస్టు 22 -- వర్షాకాలం... ఎడతెరిపిలేని వానలు కురుస్తాయి. నగరాల్లో వీధులన్నీ నీటితో నిండిపోతాయి. ఇళ్లలోకి నీళ్లు వస్తాయి. ఇలాంటి పరిస్థితుల్లో చాలా మందికి ఆఫీసులకు వెళ్లడం పెద్ద తలనొప్పి. తడిసి ముద్దయి వెళ్లక తప్పని పరిస్థితి. అయితే, ముఖ్యంగా పీరియడ్స్ సమయంలో ఉన్న మహిళలకు ఇది మరింత కష్టం. సమయానికి ప్యాడ్స్ మార్చుకోలేకపోవడం, పరిశుభ్రమైన టాయిలెట్లు అందుబాటులో లేకపోవడం వంటివి తీవ్రమైన ఆరోగ్య సమస్యలకు దారితీస్తాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. హెచ్టీ లైఫ్స్టైల్తో మాట్లాడిన నిపుణులు... సరైన రుతుస్రావ పరిశుభ్రత పాటించకపోతే ఎలాంటి ఆరోగ్య సమస్యలు వస్తాయో వివరించారు.
సకాలంలో శానిటరీ ఉత్పత్తులను మార్చుకోకపోవడం వల్ల వచ్చే రెండు ప్రధాన ఆరోగ్య సమస్యలు ఇవే..
మహిళలు తమ శానిటరీ ప్యాడ్స్ లేదా ట్యాంపూన్లను సమయానికి మార్చుకోకుండా ఎక్కువసేపు ఉం...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.