భారతదేశం, జూలై 21 -- దేశ స్వాతంత్య్రం వచ్చిన తర్వాత లోక్సభలో మహిళల ప్రాతినిధ్యం తక్కువగా ఉందని అందరికీ తెలిసిన విషయమే. అయితే, ముస్లిం మహిళల ప్రాతినిధ్యం అంతకంటే అరుదు అని కొత్తగా విడుదలైన ఒక పుస్తకం సంచలన విషయాలను వెల్లడించింది. ఇప్పటివరకు లోక్సభలో అడుగు పెట్టిన ముస్లిం మహిళలు కేవలం 18 మంది మాత్రమేనని ఆ పుస్తకం తేల్చి చెప్పింది. ఇంకా ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే, ఈ 18 మందిలో 13 మంది రాజకీయ వారసత్వం కలిగిన కుటుంబాల నుంచే వచ్చారు. ప్రజాస్వామ్యానికి వారసత్వ రాజకీయాలు అంత మంచివి కానప్పటికీ, ముస్లిం మహిళలకు అవకాశం కల్పించడంలో ఇది సానుకూల పాత్ర పోషించిందని ఈ పుస్తకం పేర్కొంది.
రాజకుటుంబాల నుంచి వచ్చిన వారు, టీ అమ్ముకునే వ్యక్తి భార్యగా రాజకీయాల్లోకి వచ్చిన వారు, మాజీ రాష్ట్రపతి సతీమణి నుంచి బెంగాలీ నటి వరకు.. లోక్సభలో అడుగుపెట్టిన ఈ 18 మంది ము...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.