భారతదేశం, జనవరి 8 -- భారత స్టాక్ మార్కెట్ ప్రస్తుతం ఒడిదుడుకుల మధ్య సాగుతోంది. విదేశీ సంస్థాగత ఇన్వెస్టర్లు (FIIs) నిరంతరం షేర్లను విక్రయిస్తుండటం, క్యూ3 ఫలితాలపై ఉత్కంఠ, భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు మార్కెట్ను ఒత్తిడిలోకి నెట్టాయి. గత మూడు సెషన్లలో నిఫ్టీ దాదాపు 0.71% నష్టపోయి 26,140.75 వద్ద స్థిరపడింది. జనవరి నెలలోనే ఇప్పటివరకు ఎఫ్ఐఐలు సుమారు Rs.4,650 కోట్ల విలువైన షేర్లను అమ్మేశారు.
అయితే, ఇలాంటి సమయమే దీర్ఘకాలిక ఇన్వెస్టర్లకు గొప్ప వరమని నిపుణులు చెబుతున్నారు. మార్కెట్ నీరసంగా ఉన్నప్పుడు నాణ్యమైన షేర్లను తక్కువ ధరలో పొందే వీలుంటుంది. 'హెడ్జ్డ్.ఇన్' (Hedged.in) వ్యవస్థాపకులు రాహుల్ ఘోష్, ఇన్వెస్టర్లు తమ పోర్ట్ఫోలియోలో చేర్చుకోవాల్సిన 5 బలమైన షేర్లను సూచించారు.
ప్రైవేట్ బ్యాంకింగ్ రంగంలో హెచ్డీఎఫ్సీ బ్యాంక్ ఒక దిక్సూచి వంటిది. విలీన...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.