భారతదేశం, సెప్టెంబర్ 25 -- లద్దాఖ్ లో ఉద్రిక్త పరిస్థితులు తీవ్రమయ్యాయి. సెప్టెంబర్ 24న నిరసనకారులు, భద్రతా బలగాల మధ్య జరిగిన ఘర్షణల్లో నలుగురు మరణించారు. లద్దాఖ్ కు రాష్ట్ర ప్రతిపత్తి, స్థానిక పాలన కల్పించడంలో ఆలస్యం కావడంపై స్థానికుల్లో పేరుకుపోయిన అసంతృప్తి ఈ అల్లర్లకు కారణమని సామాజిక కార్యకర్త సోనమ్ వాంగ్చుక్ పేర్కొన్నారు.
రెండు వారాలుగా శాంతియుతంగా సాగుతున్న నిరసనలు, బుధవారం హింసాత్మకంగా మారాయి. నిరసనకారులు భారతీయ జనతా పార్టీ (బీజేపీ) కార్యాలయానికి, ఒక సీఆర్పీఎఫ్ వాహనానికి నిప్పంటించారు. హింస తీవ్రం కావడంతో లేహ్ పట్టణంలో కర్ఫ్యూ విధించారు. అదృశ్యమైన మనుషుల గురించి, నిరసనల గురించి మరిన్ని వివరాలు ఈ పది ముఖ్యాంశాలలో..
కేంద్రపాలిత ప్రాంతంగా మార్పు: 2019లో ఆర్టికల్ 370 రద్దు చేసిన తర్వాత జమ్మూ-కాశ్మీర్ను విభజించి లద్దాఖ్ ను ప్రత్యేక...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.