Hyderabad, సెప్టెంబర్ 6 -- హిందూ మతంలో పౌర్ణమి స్థితికి ఉన్న విశిష్టత గురించి మనకి తెలుసు. ఈసారి భాద్రపద పౌర్ణమి సెప్టెంబర్ 7న వచ్చింది. పితృపక్షం కూడా అదే రోజు నుంచి మొదలవుతోంది. పైగా భాద్రపద పౌర్ణమి నాడు చంద్ర గ్రహణం కూడా ఉంది. ఈ గ్రహణం సెప్టెంబర్ 7 రాత్రి 9:56కి మొదలై తెల్లవారుజామున 1:26 వరకు ఉంటుంది.
ఇది మన భారతదేశంలో కనబడుతుంది కాబట్టి సూతక కాలం ఉంటుంది. అయితే గ్రహణం పూర్తయిన తర్వాత కొన్ని వస్తువులను దానం చేయడం వలన శుభ ఫలితాలు కలుగుతాయి. మరి చంద్రగ్రహణం తర్వాత ఏ రాశి వారు వేటిని దానం చేయాలో ఇప్పుడే తెలుసుకుందాం.
మేష రాశి వారు ఈ చంద్రగ్రహణం పూర్తయిన తర్వాత ఎర్ర పప్పులను దానం చేయడం మంచిది. అలా చేయడం వలన ఎప్పటినుంచో పూర్తికాని పనులు అన్నీ కూడా పూర్తవుతాయి.
వృషభ రాశి వారు తెల్లటి వస్తువుల్ని దానం చేస్తే మంచిది. బియ్యం, పెరుగు వంటివి ద...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.