భారతదేశం, ఫిబ్రవరి 12 -- రియల్ ఎస్టేట్ రంగంలో పారదర్శకత కోసం, సామాన్య కొనుగోలుదారుల ప్రయోజనాలను కాపాడటం కోసం ఏర్పాటు చేసిన 'రేరా' (RERA) వ్యవస్థ ప్రస్తుతం తన ఉద్దేశ్యాన్ని కోల్పోయిందని సుప్రీంకోర్టు ఘాటు వ్యాఖ్యలు చేసింది. ఈ వ్యవస్థ కేవలం నిబంధనలు ఉల్లంఘించే బిల్డర్లకు ఒక వరప్రదాయినిలా మారిందని, దీనివల్ల సామాన్యులకు ఎలాంటి ఉపయోగం లేకపోతే దాన్ని రద్దు చేసినా తమకు అభ్యంతరం లేదని అత్యున్నత న్యాయస్థానం స్పష్టం చేసింది.
హిమాచల్ ప్రదేశ్ రేరా కార్యాలయాన్ని షిమ్లా నుంచి ధర్మశాలకు తరలించే విషయంలో దాఖలైన పిటిషన్ను విచారిస్తున్న సందర్భంగా ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ జాయ్మాల్యా బాగ్చీలతో కూడిన ధర్మాసనం ఈ కీలక వ్యాఖ్యలు చేసింది.
"బిల్డర్లకు సహకరించడం తప్ప ఈ సంస్థలు మరేమీ చేయడం లేదు. ప్రతి రాష్ట్రంలోనూ ఇవి రిటైర్డ్ ఐఏఎస్ అధికారుల...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.