Telangana,hyderabad, అక్టోబర్ 10 -- ప్రభుత్వ భూములను కాపాడే దిశగా హైడ్రా దూసుకెళ్తోంది. నగరంలోని చాలా చోట్ల కోట్ల రూపాయలు విలువ చేసే భూములను కాపాడుతోంది. తాజాగా బంజారాహిల్స్ లోనూ 5 ఎకరాల ప్రభుత్వ భూమి స్వాధీనం చేసుకుంది. రూ. 750 కోట్ల విలువ చేసే ప్రభుత్వ భూమిలో వెలసిన నిర్మాణాలను కూల్చివేసింది.
హైడ్రా విడుదల చేసిన ప్రకటన మేరకు. షేక్ పేట మండలం బంజారాహిల్స్ రోడ్డు నంబర్ 10లో ఈ అక్రమణాలు జరిగాయి. 5 ఎకరాలలో జలమండలికి 1.20 ఎకరాలను గతంలో ప్రభుత్వం కేటాయించింది. 1.20 ఎకరాలతో పాటు మొత్తం 5 ఎకరాల భూమి తనదంటూ పార్థసారథి అనే వ్యక్తి కోర్టుకెళ్లారు. చుట్టూ ఫెన్సింగ్ వేసి బౌన్సర్లతో పాటు వేటకుక్కలను కూడా కాపాలా పెట్టారు.
కోర్టులో వివాదం ఉంటుండగా మొత్తం 5 ఎకరాల భూమిని తన ఆధీనంలోకి తీసుకొని అందులో షెడ్డూలు నిర్మించుకున్నారు. అయితే ప్రభుత్వ భూమిలోనే అడ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.