భారతదేశం, మే 11 -- నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ(ఎన్టీఏ) యూజీసీ నేషనల్ ఎలిజిబిలిటీ టెస్ట్ జూన్ 2025 సెషన్ దరఖాస్తు ప్రక్రియను ముగించనుంది. మీరు కూడా దరఖాస్తు చేయాలనుకుంటే ugcnet.nta.ac.in అధికారిక వెబ్సైట్ సందర్శించడం ద్వారా ఇప్పుడే దరఖాస్తు చేసుకోండి. దరఖాస్తు ప్రక్రియ 12 మే 2025 రాత్రి 11:59 గంటలకు ముగుస్తుంది.
దరఖాస్తు 2025 ఏప్రిల్ 16న ప్రారంభమైంది. ఫీజును 2025 మే 13 (రాత్రి 11:59 గంటలు) వరకు పే చేయవచ్చు. అభ్యర్థులు దరఖాస్తు ఫారాన్ని సవరించడానికి కరెక్షన్ విండో మే 14 నుండి మే 15 (రాత్రి 11:59, 2025) వరకు తెరిచి ఉంటుంది.
జనరల్ కేటగిరీ- రూ.1150, ఈడబ్ల్యూఎస్, ఓబీసీ ఎన్సీఎల్ కేటగిరీ- రూ.600, ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగుల కేటగిరీ- రూ.325
యూజీసీ గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయాలు/ సంస్థల నుంచి మాస్టర్స్ డిగ్రీ లేదా తత్సమాన పరీక్షలో కనీసం 55 శాతం మ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.