భారతదేశం, ఏప్రిల్ 17 -- యూజీసీ నెట్ జూన్ 2025 పరీక్షకు సంబంధించిన నోటిఫికేషన్ని నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ) విడుదల చేసింది. పరీక్షకు దరఖాస్తు ప్రక్రియ కూడా ప్రారంభమైంది. భారతీయ విశ్వవిద్యాలయాలు, కళాశాలల్లో 'అసిస్టెంట్ ప్రొఫెసర్' పోస్టులకు, 'జూనియర్ రీసెర్చ్ ఫెలోషిప్ అండ్ అసిస్టెంట్ ప్రొఫెసర్' అవార్డుకు భారతీయ పౌరుల అర్హతను నిర్ణయించడానికి యుజిసి నెట్ పరీక్షను నిర్వహిస్తారు.
పరీక్షకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు పరీక్ష ప్రక్రియ, అర్హత ప్రమాణాలు, ముఖ్యమైన తేదీలు, దరఖాస్తు ప్రక్రియలకు సంబంధించిన సమగ్ర వివరాలను అందించే ఎన్టీఏ బులెటిన్ని జాగ్రత్తగా చదవాలి. యూజీసీ నెట్ జూన్ 2025కు అభ్యర్థులు ఆన్లైన్ విధానంలో మాత్రమే దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. అప్లికేషన్ ఫామ్ మరే ఇతర మోడ్లోనూ ఆమోదించరు.
దరఖాస్తు విండో: 16 ఏప్రిల్ 2025 నుంచి 7 మే...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.