భారతదేశం, నవంబర్ 10 -- ఇటీవలే గ్రాడ్యుయేషన్ పూర్తి చేసి ఉద్యోగం కోసం చూస్తున్న 23 ఏళ్ల తెలుగు విద్యార్థి తీవ్రమైన దగ్గు, ఛాతీ నొప్పితో అమెరికాలో మరణించినట్లు తెలుస్తోంది. ఆంధ్రప్రదేశ్కు చెందిన రాజ్యలక్ష్మి యార్లగడ్డ అలియాస్ రాజీ, ఇటీవల టెక్సాస్ A&M యూనివర్సిటీ కార్పస్ క్రిస్టి నుండి పట్టభద్రురాలైంది. బాపట్ల జిల్లాలోని కారంచేడు గ్రామంలో చిన్న రైతు కుటుంబంలో రాజీ జన్మించింది. ఎన్నో ఆశలతో ఆమె అమెరికాకు వెళ్లింది.
ఆమె కుటుంబ సభ్యుల చెప్పిన వివరాల ప్రకారం, రాజీ చనిపోయే ముందు రెండు రోజులుగా తీవ్రమైన జలుబు, ఛాతీ నొప్పితో బాధపడిందని తెలిసింది. నవంబర్ 7 ఉదయం అలారం మోగినప్పుడు రాజీ మేల్కొనలేదని ఆమె బంధువు చైతన్య వైవీకే తెలిపారు. 'వ్యవసాయంపై ఆధారపడిన తన కుటుంబానికి మెరుగైన భవిష్యత్తును నిర్మించాలనే ఆశతో ఆమె అమెరికాకు వచ్చింది. తన వృత్తిపరమైన జీవిత...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.