భారతదేశం, ఆగస్టు 27 -- న్యూఢిల్లీ: దేశంలో వీధి వ్యాపారుల జీవితాల్లో వెలుగులు నింపే లక్ష్యంతో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయం తీసుకుంది. పీఎం స్వనిధి (PM SVANidhi) పథకం కింద ఇచ్చే రుణ మొత్తాన్ని పెంచడంతో పాటు, యూపీఐ-లింక్డ్ రూపే క్రెడిట్ కార్డులను కూడా అందుబాటులోకి తెచ్చింది.
2020 జూన్ నెలలో కరోనా మహమ్మారి సమయంలో ఈ పథకం ప్రారంభమైంది. అప్పటి నుంచి వీధి వ్యాపారులకు ఎటువంటి పూచీకత్తు లేకుండానే దశలవారీగా రుణాలు అందిస్తున్నారు. ఇంతకుముందు మొదటి విడతలో Rs.10,000, సకాలంలో తిరిగి చెల్లిస్తే రెండో విడతలో Rs.20,000, మూడో విడతలో Rs.50,000 రుణాలు ఇచ్చేవారు.
తాజా మార్పులతో మొదటి రెండు విడతల రుణ మొత్తాలను పెంచారు. ఇప్పుడు తొలి విడతలో Rs.10,000 కాకుండా Rs.15,000, రెండో విడతలో Rs.20,000 కాకుండా Rs.25,000 వరకు రుణాలు పొం...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.