భారతదేశం, డిసెంబర్ 13 -- అర్జెంటీనా ఫుట్బాల్ దిగ్గజం లియోనెల్ మెస్సీ కోల్కతా పర్యటన సందర్భంగా స్టేడియంలో చోటు చేసుకున్న విధ్వంసంపై పోలీసులు విచారణ మొదలెట్టారు. ఈ ఈవెంట్ నిర్వాహకుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. శనివారం సాల్ట్ లేక్ స్టేడియంలో జరిగిన ఈ కార్యక్రమంలో అభిమానులు హింసాత్మకంగా ప్రవర్తించారు. మెస్సీ కొద్ది నిమిషాలు మాత్రమే ఉండి, చాలా మందికి కనిపించలేదు. దీంతో డబ్బులు పెట్టి టికెట్ కొన్న ఫ్యాన్స్ కోపంతో రచ్చ చేశారు.
"మెస్సీ ఆడటం లేదని అభిమానులలో కొంత కోపం లేదా ఆందోళన ఉంది. అతను ఇక్కడికి వచ్చి చేతులు ఊపి, కొందరిని కలిసి వెళ్లిపోతాడన్నది ప్రణాళిక" అని పశ్చిమ బెంగాల్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ రాజీవ్ కుమార్ వార్తా సంస్థ పీటీఐకి తెలిపారు. "ఇప్పుడు ప్రభుత్వం ఇప్పటికే ఒక కమిటీని ఏర్పాటు చేసింది. ఇది అన్ని అంశాలను పరిశీలిస్తుంది" అని ఆయన ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.