భారతదేశం, నవంబర్ 10 -- నటిగా కెరీర్ మొదలుపెట్టి, రచయిత్రిగా, కాలమిస్ట్గా రాణిస్తున్న ట్వింకిల్ ఖన్నా తన వ్యక్తిగత జీవితంలోని ముఖ్యమైన అంశాలను, సరదాగా, సూటిగా పంచుకోవడం అలవాటు. అక్షయ్ కుమార్ సతీమణి అయిన ఆమె, తాజాగా 'ది టైమ్స్ ఆఫ్ ఇండియా'కు రాసిన నవంబర్ 8 కాలమ్లో తన మెనోపాజ్ (Menopause) అనుభవాలను చెప్పారు.
'మిసెస్ ఫన్నీబోన్స్'గా పేరొందిన ట్వింకిల్, 50 ఏళ్లు వస్తే తన నిజమైన వ్యక్తిత్వాన్ని కనుగొంటానని అనుకున్నారట. కానీ, ఇదంతా 'హార్మోన్లను కోల్పోవడం' తప్ప మరొకటి కాదని అసలు నిజాన్ని తెలియజేశారు.
ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) ప్రకారం, మెనోపాజ్ అనేది చాలా మంది మహిళల్లో అండాశయాల పనితీరు తగ్గిపోవడం వల్ల నెలవారీ రుతుస్రావం ఆగిపోవడాన్ని సూచిస్తుంది. ఈ సమయంలో మహిళలు వేడి ఆవిర్లు (Hot Flashes), రాత్రి చెమటలు, క్రమరహిత రుతుస్రావం, నిద్రలేమి వంటి సమస్యల...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.