భారతదేశం, మే 8 -- తెలంగాణలో మావోయిస్టులు మందుపాతర పేల్చడంతో ముగ్గురు గ్రేహౌండ్స్ పోలీసులు ప్రాణాలు కోల్పోయారు. ములుగు జిల్లా వాజేడు- పేరూరు అడవుల్లో ఈ ఘటన జరిగింది.
ఆపరేషన్ కగార్ పేరిట చత్తీస్గడ్-తెలంగాణ సరిహద్దుల్లో మావోయిస్టుల ఏరివేత కొనసాగుతున్న వేళ తెలంగాణ పోలీసులను టార్గెట్ చేసి మావోయిస్టులు ల్యాండ్ మైన్ పేల్చారు. ఈ ఘటనలో ముగ్గురు గ్రేహౌండ్స్ సిబ్బంది ప్రాణాలు కోల్పోయారు.
ములుగు జిల్లాలో తెల్లవారుజామున కూంబింగ్ చేస్తున్న పోలీసులు లక్ష్యంగా ల్యాండ్ మైన్ను పేల్చారు. మందుపాతర పేల్చిన తర్వాత గాయపడిన పోలీసులు లక్ష్యంగా కాల్పులు జరిపారు. ఈ ఘటనలో ముగ్గురు సిబ్బంది ప్రాణాలు కోల్పోగా మరికొందరికి గాయాలయ్యాయి. గాయపడిన వారిని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
మందుపాతర పేలి ముగ్గురు గ్రేహౌండ్స్ జవాన్లు ప్రాణాలు కోల్పోయారు. ములు...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.