భారతదేశం, జనవరి 28 -- భారతదేశపు అతిపెద్ద ప్యాసింజర్ కార్ల తయారీ సంస్థ మారుతీ సుజుకీ ఇండియా, క్యూ3 (అక్టోబర్-డిసెంబర్) ఫలితాలను విడుదల చేసింది. కంపెనీ తన వ్యాపారంలో పటిష్టమైన వృద్ధిని కనబరుస్తూ ఆదాయం, విక్రయాల్లో కొత్త రికార్డులను సృష్టించింది.
మారుతీ సుజుకీ ఈ త్రైమాసికంలో సాధించిన కీలక ఆర్థిక గణాంకాలు ఇక్కడ ఉన్నాయి:
కంపెనీ ఆదాయం భారీగా పెరిగినప్పటికీ, లాభం కేవలం 4% లోపే పెరగడానికి ప్రధాన కారణం కొత్త లేబర్ కోడ్లు (New Labour Codes). దీని కోసం కంపెనీ ఒకేసారి Rs.593.9 కోట్ల నిధుల కేటాయింపు (Provision) చేయాల్సి వచ్చింది. ఇది లేకపోతే నికర లాభం ఇంకా ఎక్కువగా ఉండేదని విశ్లేషకులు భావిస్తున్నారు. అలాగే, ఎబిటా (EBITDA) మార్జిన్ 13% నుంచి 11.2%కి తగ్గింది.
ఫలితాల విడుదల తర్వాత మారుతీ సుజుకీ షేరు ధర స్వల్పంగా పడిపోయింది. మధ్యాహ్నం 2:35 గంటల సమయంలో...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.