భారతదేశం, జూన్ 26 -- దేశంలోని అతిపెద్ద ఆటోమొబైల్ కంపెనీల్లో మారుతి సుజుకి ఒకటి. సేల్స్, సర్వీస్ పరంగా కంపెనీ టాప్ పొజిషన్లో కొనసాగుతోంది. ఇది మొత్తం భారతదేశంలో అతిపెద్ద సర్వీస్ నెట్వర్క్ను కలిగి ఉంది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా 5,400 సర్వీస్ స్టేషన్లు ఉన్నాయి. నెలకు 24.5 లక్షల వాహనాలను సర్వీసింగ్ చేసి కంపెనీ రికార్డు సృష్టించింది. ఇది హ్యాచ్బ్యాక్లు, సెడాన్లు, ఎంపీవీలు, ఎస్యూవీలు, వ్యాన్లు వంటి అన్ని విభాగాలలో ముందంజలో ఉంది.
ఇప్పుడు కంపెనీ ఎలక్ట్రిక్ సెగ్మెంట్లో సత్తా చాటాలని చూస్తోంది. వాస్తవానికి, కంపెనీ తన మొదటి ఆల్-ఎలక్ట్రిక్ వాహనమైన ఈ-విటారాను తీసుకురావడానికి తీవ్రంగా కృషి చేస్తోంది. ఈ ఎలక్ట్రిక్ ఎస్యూవీని విజయవంతం చేయడానికి, కంపెనీ తన షోరూమ్లు, సర్వీస్ స్టేషన్లను ఈవీ-రెడీ చేయడానికి సన్నాహాలు చేస్తోంది. ఇందుకోసం కంపెనీ భారతీయ ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.