భారతదేశం, నవంబర్ 10 -- సహజకవి అందెశ్రీ. మట్టి వాసనలో నుంచి అక్షరాలను పుట్టించిన ప్రజా కవి ఆయన. మాయమైపోతున్నడమ్మా.. పాటతో మనసున్న మనుషుల కోసం వెతికాడు. మనుషులతో కిక్కిరిసిపోయిన ఈ ప్రపంచంలో ఒకే ఒక్క మంచి మనిషి కోసం ఎంతగానో తపించిపోయాడు. మనిషిలోని మానవత్వం కోసం ఆవేదనతో మాయమైపోతున్నడమ్మా పాట రాశాడు అందెశ్రీ. ఈ పాట లిరిక్స్ ఓసారి చదువుదాం..
పల్లవి: మాయమైపోతున్నడమ్మా
మనిషన్నవాడు ఓ..ఓ..ఓ..
మచ్చుకైనా లేడు చూడూ
మానవత్వం వున్నవాడూ
నూటికో కోటికో ఒక్కడే ఒక్కడు
యాడవున్నాడో కాని క౦టికీ కనరాడు !! మాయమై !!
చరణం: నిలువెత్తుస్వార్ధము నీడలాగొస్తుంటే
చెడిపోకఏమైతడమ్మా
ఆత్మీయ బంధాల ప్రేమ సంబంధాల
దిగజారు తున్నడోయమ్మా
అవినీతి పెను ఆశ అంధకారములోన
చిక్కిపోయి రోజు శిధిలమౌతున్నాడు !! మాయమై !!
చరణం: కుక్కనక్కల దైవరూపాలుగా కొలిసి
పంది నందిని జూస్తే పడి మ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.