Hyderabad, ఏప్రిల్ 19 -- పూర్వం మట్టి పాత్రల్లో ఆహరాన్ని వండేవారు. ఇప్పుడు మళ్లీ ఆ ట్రెండ్ మొదలైంది. మట్టి పాత్రలు మార్కెట్లో విపరీతంగా అమ్ముడవుతున్నాయి. పాన్, తవా, హండీతో, జగ్గు, బాటిల్ ఇలా అన్ని రకాల పాత్రలు మట్టితో తయారుచేసి అమ్ముతున్నారు.
మట్టి పాత్రల్లో ప్రజలు వంట చేయడం, తినడం, త్రాగటం వంటివి చేస్తున్నారు. ఆ పాత్రలు వాడడం ఆరోగ్యానికి మంచిదని భావిస్తారు. అయితే ఈ కుండలను ఉపయోగించే ముందు కొన్ని ముఖ్యమైన విషయాలు తెలుసుకోవడం కూడా చాలా ముఖ్యం. తద్వారా పాత్రల వాడకం ఆరోగ్యానికి ఏ విధంగానూ హాని కలిగించదు.
కుండలు కొనుగోలు చేసేటప్పుడు, ఈ పాత్రల లోపలి భాగంలో గ్లేజ్ పూత లేదని గుర్తుంచుకోండి. యుఎస్ ఫుడ్ అండ్ డ్రగ్ రిపోర్ట్ ప్రకారం, చాలా పూతలలో సీసం, కాడ్మియం ఉంటాయి. ఇది ఆరోగ్యానికి చాలా హానికరం. కాబట్టి మీరు మట్టి కుండలు కొనుగోలు చేసినప్పుడు మెర...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.