భారతదేశం, అక్టోబర్ 30 -- భారత రాజ్యాంగం ద్వారా లభించిన అధికారాలను ఉపయోగించి, సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ సూర్య కాంత్ను భారత ప్రధాన న్యాయమూర్తి (Chief Justice of India - CJI) గా నియమిస్తూ రాష్ట్రపతి ఉత్తర్వులు జారీచేశారు. జస్టిస్ సూర్య కాంత్ ఈ నియామకం నవంబర్ 24, 2025 నుండి అమల్లోకి వస్తుంది.
జస్టిస్ సూర్య కాంత్ 1962, ఫిబ్రవరి 10న హర్యానాలోని హిస్సార్ జిల్లా, నర్నౌండ్ ప్రాంతంలోని పెట్వార్ గ్రామంలో జన్మించారు. ఆయన తండ్రి సంస్కృత ఉపాధ్యాయుడు కాగా, తల్లి గృహిణి. నలుగురు అన్నదమ్ములు, ఒక సోదరిలో ఆయన చిన్నవారు. ఆయన విద్యాభ్యాసం గ్రామంలోని పాఠశాలలో మెట్రిక్యులేషన్ వరకు సాగింది. 1984లో రోహ్తక్లోని ఎం.డి.యు. (MDU) నుండి ఎల్ఎల్బీ (LLB) పూర్తి చేశారు.
న్యాయవాదిగా ప్రాక్టీస్ మొదలుపెట్టిన తర్వాత 2011లో కురుక్షేత్ర విశ్వవిద్యాలయం ద్వారా ఎల్...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.