భారతదేశం, ఫిబ్రవరి 18 -- భారత నావికాదళం దేశ సముద్ర ప్రయోజనాలను కాపాడటంలో అప్రమత్తంగా ఉందని, విస్తృత సముద్ర వాణిజ్యంలో స్థిరత్వానికి దోహదపడుతుందని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అన్నారు. విశాఖపట్నం తీరంలో అంతర్జాతీయ ఫ్లీట్ రివ్యూ (IFRలో రాష్ట్రపతి పాల్గొన్నారు. సముద్రంలో తలెత్తే ముప్పులు, సవాళ్లకు వ్యతిరేకంగా భారత నావికాదళం ఈ ప్రాంతంలో మోహరించిందన్నారు.
'భారత నావికాదళం భారతదేశ సముద్ర ప్రయోజనాలను కాపాడటంలో అప్రమత్తంగా ఉంది. విస్తృత సముద్ర వాణిజ్యంలో స్థిరత్వానికి దోహదపడుతోంది.' అని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అన్నారు.
ఇంకా ప్రపంచవ్యాప్తంగా ఉన్న నావికాదళాలతో సద్భావనను పెంపొందించడంలో నమ్మకం, విశ్వాసం, స్నేహాన్ని నిర్మించడంలో భారత నావికాదళం కీలక పాత్ర పోషిస్తుందని రాష్ట్రపతి పేర్కొన్నారు. భారత నౌకాదళం తూర్పు నౌకాదళ కమాండ్ (ENC) ఉన్న విశాఖపట్నం అద్భ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.