భారతదేశం, మే 22 -- జమ్మూ కాశ్మీర్లోని సాంబా జిల్లాలో మే 8న 45 నుండి 50 మంది ఉగ్రవాదులు పెద్ద ఎత్తున చొరబాటు ప్రయత్నం చేశారని బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ (బీఎస్ఎఫ్) సీనియర్ అధికారి ఒకరు తెలిపారు. పాకిస్తాన్ షెల్లింగ్ (భారీ కాల్పుల) కవర్లో ఈ ప్రయత్నం జరిగిందని సమాచారం.
పాకిస్తాన్ కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించి, ఉగ్రవాదులు అంతర్జాతీయ సరిహద్దు దాటడానికి భారీ కాల్పులను ఉపయోగించిందని బీఎస్ఎఫ్ డిప్యూటీ ఇన్స్పెక్టర్ జనరల్ (డిఐజి) ఎస్.ఎస్. మండ్ చెప్పారు. "మా ధైర్యవంతులైన సైనికులు వారికి భారీ నష్టాలను కలిగించారు. పెద్ద సమూహం చొరబడటానికి ప్రయత్నిస్తున్నట్లు మాకు ఇంటెలిజెన్స్ సమాచారం అందింది. మేము వారికి సిద్ధంగా ఉన్నాg. మరియు మే 8న వారిని గుర్తించాము" అని డిఐజి మండ్ వార్తా సంస్థ ఏఎన్ఐ (ANI) కి తెలిపారు.
"వారు 45-50 మంది సమూహం. వారు మా స్...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.