భారతదేశం, జూన్ 30 -- గిరిజన మహిళల సత్తాను, వాళ్ల వ్యాపార ఆలోచనలను గుర్తించిన ప్రధాని నరేంద్ర మోదీ, తెలంగాణలోని భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు చెందిన గిరిజన మహిళలను అభినందించారు.ఇంతకుముందు శానిటరీ నాప్కిన్లు తయారు చేసే ఆ మహిళలు ఇప్పుడు "భద్రాద్రి మిల్లెట్ మ్యాజిక్" బ్రాండ్తో చిరుధాన్యాలతో బిస్కెట్లు తయారు చేసి సక్సెస్ అయ్యారు.
భద్రాచలం ఐటీడీఏ (సమీకృత గిరిజన అభివృద్ధి సంస్థ) మద్దతుతో శ్రీ భద్రాద్రి శ్రీ రామ జాయింట్ లయబిలిటీ గ్రూప్ అనే స్వయం సహాయక బృందం (ఇది ఎంఎస్ఎంఈగా రిజిస్టర్ అయింది) ఆర్థికంగా నిలదొక్కుకుంది. దీంతో వాళ్లకు మంచి ఉపాధి దొరకడమే కాకుండా, ఆరోగ్యకరమైన ఆహారపు అలవాట్లను కూడా ప్రోత్సహిస్తున్నారు.
ఏఎన్ఐ వార్తా సంస్థతో మాట్లాడుతూ భద్రాచలం ఐటీడీఏ ప్రాజెక్ట్ ఆఫీసర్ ఐఏఎస్ బి. రాహుల్ ఈ ప్రయాణం ఎలా మొదలైందో వివరించారు. "గతంలో, ఈ బృందం...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.