భారతదేశం, ఫిబ్రవరి 16 -- సోమవారం నాటి ట్రేడింగ్లో దేశీయ స్టాక్ మార్కెట్ అనుబంధ సంస్థల షేర్లు పతనమయ్యాయి. ముఖ్యంగా ప్రముఖ బ్రోకింగ్ సంస్థలు, ఎక్స్ఛేంజ్ షేర్లు భారీ నష్టాలను చవిచూశాయి. భారతీయ రిజర్వ్ బ్యాంక్ (RBI) క్యాపిటల్ మార్కెట్ ఎక్స్పోజర్ నిబంధనలను సవరించడమే ఇందుకు ప్రధాన కారణం. బ్రోకర్లకు బ్యాంకులు ఇచ్చే నిధులకు సంబంధించి నిబంధనలను కఠినతరం చేయడంతో ఇన్వెస్టర్లు ఒక్కసారిగా అమ్మకాలకు మొగ్గు చూపారు.
మార్కెట్ ప్రారంభమైన కొద్దిసేపటికే కీలక సంస్థల షేర్లు కుప్పకూలాయి:
మార్కెట్లో మితిమీరిన స్పెక్యులేషన్ను (అంచనాలతో చేసే ట్రేడింగ్) అరికట్టేందుకు, ఆర్థిక వ్యవస్థలో రిస్క్ మేనేజ్మెంట్ను బలోపేతం చేసేందుకు ఆర్బీఐ ఈ నిర్ణయం తీసుకుంది.
ప్రముఖ బ్రోకరేజ్ సంస్థ 'జేఎమ్ ఫైనాన్షియల్' విశ్లేషణ ప్రకారం.. ఈ మార్పుల వల్ల వ్యవస్థలో పారదర్శకత పెరుగుతుంది...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.