భారతదేశం, మే 6 -- బెస్ట్​ సెల్లింగ్​ ఫ్యామిలీ ఎస్​యూవీగా గుర్తింపు తెచ్చుకున్న ఎక్స్​యూవీ700పై బిగ్​ అప్డేట్​! ఈ మోడల్​లోని అన్ని 5 సీటర్​ వేరియంట్స్​ని సంస్థ తొలగించింది. ఫలితంగా, ఇప్పుడు ఈ ఫ్యామిలీ ఎస్​యూవీ కేవలం 6,7 సీట్ల కాన్ఫిగరేషన్​తో మాత్రమే అందుబాటులో ఉండనుంది. లైనప్​లో మార్ప్​తో పాటు మహీంద్రా ఎక్స్​యూవీ700 ధర కూడా పెరిగింది. బేస్ ధర ఇప్పుడు రూ .14.49 లక్షలు (ఎక్స్-షోరూమ్) నుంచి ప్రారంభమవుతుంది. ఇంతకుముందు ధర రూ .13.99 లక్షలుగా ఉండేది. ఈ నేపథ్యంలో ఈ ఎస్​యూవీ అప్డేట్స్​ని ఇక్కడ తెలుసుకోండి..

ఈ అప్డేట్​తో మహీంద్రా ఎక్స్​యూవీ700 బేస్ ఎంఎక్స్ వేరియంట్ నుంచి ఈబోనీ ఎడిషన్ ఫీచర్ ప్యాక్డ్ ఏఎక్స్7 ఎల్ వరకు మొత్తం 43 విభిన్న వేరియంట్లలో అందుబాటులో ఉండనుంది. లేటెస్ట్​గా వచ్చిన ఈబోనీ ఎడిషన్ విజువల్ వాల్యూ, ప్రీమియం షైన్​ని ఫ్యామిలీ ఎస్​యూవీ ...