భారతదేశం, జూలై 22 -- తెలంగాణలో విద్యార్థులకు మరో రోజు సెలవు రానుంది. విద్యా రంగంలో చాలా కాలంగా పెండింగ్లో ఉన్న సమస్యలకు నిరసనగా తెలంగాణలోని వామపక్ష విద్యార్థి సంఘాలు జూలై 23న బుధవారం రాష్ట్రవ్యాప్తంగా పాఠశాలలు, జూనియర్ కళాశాలల బంద్కు పిలుపునిచ్చాయి. రాష్ట్ర ప్రభుత్వం నుండి తక్షణ సంస్కరణలు, చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాయి.
తెలంగాణలోని పాఠశాలలు, కళాశాలలు మరియు అన్ని విద్యాసంస్థలు రేపు బంద్గా ఉంటాయి. దీని కారణంగా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఉండటానికి అనేక ప్రైవేట్ పాఠశాలలు, కళాశాలలు సెలవు ప్రకటించాయి.
ఆల్ ఇండియా స్టూడెంట్స్ ఫెడరేషన్ (AISF), స్టూడెంట్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (SFI), పీడీఎస్యూ, ఏఐవైఎఫ్ రాష్ట్రవ్యాప్తంగా బంద్కు పిలుపునిచ్చాయి. ప్రభుత్వం పట్టించుకోవడం లేదని.. అందుకే బంద్కు పిలునిచ్చినట్టుగా సంఘాలు తెలుపుతున్నా...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.