Andhrapradesh, ఆగస్టు 13 -- ఏపీలో గత కొద్దిరోజులుగా వర్షాలు కురుస్తున్నాయి. అయితే ఇవాళ పశ్చిమమధ్య,వాయువ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడింది. 24 గంటల్లో ఇది మరింత బలపడనుంది. ఈ మేరకు వాతావరణశాఖ కీలక ప్రకటన చేసింది.
బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం. రానున్న 48 గంటల్లో ఉత్తర కోస్తా, దక్షిణ ఒడిశా తీరాల మీదుగా కదిలే అవకాశం ఉంటుందని అంచనా వేసింది. ఈ ప్రభావంతో నేడు, రేపు కోస్తా జిల్లాల్లో పలుచోట్ల అతిభారీ వర్షాలు వర్షాలు కురిసే అవకాశం ఉంది.
పశ్చిమగోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం జిల్లాల్లోని పలుచోట్ల భారీ వర్షాలు పడుతాయని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ ఓ ప్రకటన ద్వారా పేర్కొంది. భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది.
మరోవైపు కృష్ణా నదిలో వరద ప్రవాహం పెరుగుతోందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ తెలిప...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.