భారతదేశం, ఫిబ్రవరి 12 -- ప్రపంచ మార్కెట్లలో నెలకొన్న పరిణామాల ప్రభావం దేశీయంగా పసిడి ధరలపై స్పష్టంగా కనిపిస్తోంది. గత సెషన్లో లాభపడిన బంగారం, వెండి ధరలు గురువారం నాటి ట్రేడింగ్లో మళ్లీ నష్టాల బాట పట్టాయి. అమెరికాలో జనవరి నెలకు సంబంధించి ఉద్యోగ గణాంకాలు ఆశించిన దానికంటే మెరుగ్గా రావడంతో, యూఎస్ డాలర్ విలువ పెరిగింది. ఫలితంగా అంతర్జాతీయ మార్కెట్తో పాటు మల్టీ కమోడిటీ ఎక్స్ఛేంజ్ (MCX)లోనూ ధరలు క్షీణించాయి.
అమెరికా ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లను త్వరగా తగ్గిస్తుందని భావించిన ఇన్వెస్టర్లకు అక్కడి ఉద్యోగ గణాంకాలు షాక్ ఇచ్చాయి. లేబర్ మార్కెట్ బలంగా ఉండటంతో, వడ్డీ రేట్ల తగ్గింపు ఇప్పుడప్పుడే ఉండకపోవచ్చనే అంచనాలు పెరిగాయి. దీనివల్ల డాలర్ ఇండెక్స్ పుంజుకుంది. సాధారణంగా డాలర్ విలువ పెరిగితే, ఇతర కరెన్సీలలో బంగారం కొనడం భారంగా మారుతుంది, దాంతో డిమాండ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.