భారతదేశం, ఏప్రిల్ 27 -- క్షయ తృతీయ రోజున బంగారం కొనడం చాలా మంచిదిగా భావిస్తారు. శుభం కలుగుతుందని నమ్ముతారు. పండుగ సమయంలో నకిలీ బంగారం అమ్మకం జరిగే అవకాశం కూడా ఉంది. బంగారం కొనేటప్పుడు జాగ్రత్తగా ఉండటం అవసరం. బంగారం నిజమైనదా లేదా నకిలీదా అని తనిఖీ చేయడానికి కొన్ని పద్ధతులు ఉన్నాయి. అక్షయ తృతీయ బుధవారం, ఏప్రిల్ 30న వస్తుంది. ఈ సమయంలో బంగారం కొనే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఇప్పటికే బంగారం రూ.1 లక్ష మార్కును తాకింది.
మీరు నగల దుకాణానికి వెళ్ళినప్పుడు కొనుగోలు చేసే బంగారం నిజమైనదా లేదా నకిలీదా అని కూడా చెక్ చేయాలి. కొనుగోలు చేసే ముందు బంగారం స్వచ్ఛతను తెలుసుకోవడం చాలా ముఖ్యం.
బ్యూరో ఆఫ్ ఇండియా స్టాండర్డ్స్(బీఐఎస్) హాల్మార్క్ బంగారం స్వచ్ఛతను నిర్ధారిస్తుంది. హాల్మార్క్లో బంగారం స్వచ్ఛత (22K916), BIS లోగో, ఆభరణాల వ్యాపారి గుర్తు ఉంటాయి. ఈ సం...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.