భారతదేశం, ఏప్రిల్ 16 -- ఏపీలో విద్యాహక్కు చట్టం కింద 2025-26 విద్యా సంవత్సరానికి అన్ని ప్రైవేట్ అన్ ఎయిడెడ్ స్కూళ్లలో పేద, బలహీన వర్గాల పిల్లలకు 1వ తరగతిలో 25 శాతం సీట్లు కేటాయించనున్నారు. ఈ మేరకు పాఠశాల విద్యాశాఖ నోటిఫికేషన్ విడుదల చేసింది. రాష్ట్రంలోని అన్ని ప్రైవేట్, అన్ ఎయిడెడ్ పాఠశాలలో(ఐబీ/సీబీఎస్ఈ/ఐసీఎస్ఈ/స్టేట్ సిలబస్) ప్రవేశాలకు 5 సంవత్సరాలు నిండిన వారు ఈ నెల 28వ తేదీ నుంచి మే 15 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ దరఖాస్తుల పరిశీలన అనంతరం ప్రభుత్వం సీట్లు కేటాయిస్తుంది.
విద్యాహక్కు చట్టం ప్రకారం బలహీన వర్గాల పిల్లలకు వారి నివాస సమీపంలోని అన్ని ప్రైవేట్ అన్ ఎయిడెడ్ పాఠశాలలో 1వ తరగతిలో 25 శాతం కేటాయిస్తారు. విద్యార్థులు ఆధార్ ద్వారా https://cse.ap.gov.in/ వెబ్ సైట్ లో సీట్ల కేటాయింపు చెక్ చేసుకోవచ్చు. అలాగే ఎంపికైన విద్యార్థుల జాబితా వివ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.