భారతదేశం, జూలై 14 -- గర్భధారణ సమయంలో తల్లి ఆరోగ్యం, అలాగే శిశువు ఆరోగ్యకరమైన ఎదుగుదలకు సరైన ఆహారం చాలా ముఖ్యం. ఆహారం అనేది ఆరోగ్యకరమైన గర్భధారణకు మూలస్తంభాలలో ఒకటిగా డైటీషియన్లు చెబుతున్నారు. పూణేలోని సూర్య మదర్ అండ్ చైల్డ్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్లో డైటీషియన్ అయిన రితిక పొప్తానీ.. గర్భధారణ సమయంలో ఆహార అవసరాలను ఎలా సర్దుబాటు చేసుకోవాలో HT లైఫ్స్టైల్తో పంచుకున్నారు. ఆహారంతో పాటు, ఆరోగ్యకరమైన బరువును పెంచుకోవడం కూడా అంతే ముఖ్యం అని ఆమె నొక్కి చెప్పారు.
"ఆరోగ్యకరమైన బీఎంఐ ఉన్న భారతీయ మహిళలకు, తొమ్మిది నెలల్లో 11.5 నుండి 16 కిలోల బరువు పెరగడం మంచిది. శరీర అవసరాలు ప్రతి త్రైమాసికంలోనూ మారుతాయి. కాబట్టి ఆహారంలో కూడా మార్పులు చేసుకోవాలి. ఆసక్తికరంగా, మొదటి త్రైమాసికంలో అదనపు కేలరీల అవసరం లేదు.
రెండవ త్రైమాసికంలో మాత్రమే గర్భిణులకు రోజుకు ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.