భారతదేశం, మే 21 -- ఇంటెలిజెన్స్ ఏజెన్సీలు గూఢచారి యూట్యూబర్ జ్యోతి మల్హోత్రా మల్హోత్రాను విచారిస్తుండగా, హర్యానా పోలీసులు ఆమె డైరీని స్వాధీనం చేసుకోవడం ఆమె పాకిస్తాన్ పర్యటన గురించి మరిన్ని వివరాలు లభిస్తున్నాయి.
జ్యోతి మల్హోత్రా డైరీని హరియాణా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అందులో ఆమె తన 10 రోజుల పాక్ పర్యటన గురించి రాశారు. పాక్ పర్యటన సమయంలో అక్కడి ప్రజల నుంచి తాను ఎంతో ప్రేమను పొందానని, తన సబ్ స్క్రైబర్స్, స్నేహితులు కూడా తనను కలవడానికి వచ్చారని ఆమె ఆ డైరీలో రాశారు. లాహోర్ ను సందర్శించడానికి తమకు లభించిన రెండు రోజులు సరిపోలేదన్నారు.
పాకిస్తాన్ ను క్రేజీగా, కలర్ ఫుల్ గా ఆమె అభివర్ణించారు. పొరుగుదేశంలో తన అనుభవాన్ని మాటల్లో చెప్పలేనని అన్నారు. తన డైరీలో ఆ యూట్యూబర్ పాక్ అధికారులకు చేసిన అభ్యర్థనను కూడా రాశారు. అక్కడి దేవాలయాలను పరిరక్...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.