భారతదేశం, ఏప్రిల్ 26 -- 2013 నుంచి కాథలిక్ చర్చికి నేతృత్వం వహించి పేదల ఛాంపియన్ గా పేరొందిన పోప్ ఫ్రాన్సిస్ కు నివాళులు అర్పించేందుకు శనివారం (ఏప్రిల్ 26) సెయింట్ పీటర్స్ స్క్వేర్, రోమ్ పరిసర వీధుల్లో సుమారు 4 లక్షల మంది తరలి వచ్చారు. పవిత్ర సంప్రదాయ కార్యక్రమాల తరువాత, పోప్ ఫ్రాన్సిస్ భౌతిక కాయం ఉన్న సాదా చెక్క శవపేటిక, అతని వినయానికి చిహ్నంగా, నెమ్మదిగా అతనికి ఇష్టమైన రోమన్ చర్చి అయిన శాంటా మారియా మాగియోర్ కు తరలించబడింది. అక్కడ, "ఫ్రాన్సిస్కస్" అని రాసి ఉన్న పాలరాతి సమాధిలో ఆయనను ఖననం చేశారు.
పోప్ ఫ్రాన్సిస్ అంత్యక్రియలకు భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, అమెరికా మాజీ అధ్యక్షుడు బైడెన్, ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్క్యీ సహా 50 మందికి పైగా ప్రపంచ దేశాల అధినేతలు హాజరయ్యారు. పోప్ ఫ్రాన్సిస్ అంత్యక్రియల...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.